వైభవంగా చక్రతీర్థ ముక్కోటి

ABN , First Publish Date - 2020-11-27T05:59:48+05:30 IST

తిరుమలలో గురువారం చక్రతీర్థ ముక్కోటి వైభవంగా జరిగింది.

వైభవంగా చక్రతీర్థ ముక్కోటి

తిరుమల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారం చక్రతీర్థ ముక్కోటి వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది కార్తీకమాసంలో శుద్ధద్వాదశి రోజున ్డ్డచక్రతీర్థముక్కోటి నిర్వహిస్తారు. అందులో భాగంగా ఉఉదయం శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు, పరిచారకులు మంగళవాయిద్యాల నడుమ చక్రతీర్థానికి వెళ్లారు. వర్షంతో ఉప్పొంగి ప్రవహిస్తున్న తీర్థానికే హారతి, నైవేద్యం, పుష్పాలను సమర్పించారు. 

Updated Date - 2020-11-27T05:59:48+05:30 IST