అమరావతికి చల్లా భగీరథ్
ABN , First Publish Date - 2021-03-03T06:29:12+05:30 IST
ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరు ఖరారు కావటంతో చల్లా భగీరథ్రెడ్డి నామినేషన్ వేసేందుకు అవుకు నుంచి అమరావతికి మంగళవారం బయలుదేరి వెళ్లారు.
అవుకు, మార్చి 2: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరు ఖరారు కావటంతో చల్లా భగీరథ్రెడ్డి నామినేషన్ వేసేందుకు అవుకు నుంచి అమరావతికి మంగళవారం బయలుదేరి వెళ్లారు. 4వతేదీన ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకంటే ముందు భగీరథ్రెడ్డి కుటుంబ సభ్యులు చల్లా సూర్యప్రకా్షరెడ్డి, చల్లా రాజశేఖర్రెడ్డి, చల్లా విజయభాస్కర్రెడ్డి, చల్లా అమర్నాథ్రెడ్డి, చల్లా రఘునాథరెడ్డి, దుగ్గిరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాటసాని తిరుపాల్రెడ్డి, వంగల పరమేశ్వరరెడ్డితో కలసి చల్లా ఘాట్కు చేరుకొని నివాళి అర్పించారు.