చంద్రబాబు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి ఉషాశ్రీచరణ్

ABN , First Publish Date - 2022-04-29T22:17:27+05:30 IST

చంద్రబాబు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి ఉషాశ్రీచరణ్

చంద్రబాబు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి ఉషాశ్రీచరణ్

అనంతపురం: ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్‌పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ విమర్శలు గుప్పించారు. మహిళలకు అండగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలకు క్షణాల్లో రక్షణ లభిస్తోందని మంత్రి తెలిపారు. చంద్రబాబు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. లేనిది ఉన్నట్లు సృష్టించి టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని మంత్రి ఉషాశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-04-29T22:17:27+05:30 IST