chandrababu: అది మానవత్వం లేని పాలనకు నిదర్శనం: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-07-18T22:57:39+05:30 IST
కొవిడ్ నిధుల దారి మళ్లింపు మానవత్వం లేని పాలనకు నిదర్శనమని టీడీపీ అధినేత chandrababu అన్నారు.
అమరావతి: కొవిడ్ నిధుల దారి మళ్లింపు మానవత్వం లేని పాలనకు నిదర్శనమని టీడీపీ అధినేత chandrababu అన్నారు. corona నిధుల దారి మళ్లింపుపై సుప్రీం వ్యాఖ్యలు YCP పాలనకు చెంపపెట్టన్నారు. తప్పులను సమర్థించుకోవడం కోసం వైసీపీ కొత్త తప్పులు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కరోనా బాధితులకు అన్యాయం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సాకులు చెప్పకుండా బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేశారు. కొవిడ్తో చిన్నాభిన్నమైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.