అమరావతి: సీఎస్‌ సమీర్‌శర్మకు చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-03-20T17:13:44+05:30 IST

నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మకు లేఖ రాశారు.

అమరావతి: సీఎస్‌ సమీర్‌శర్మకు చంద్రబాబు లేఖ

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మకు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. రవ్వలకొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, మైనింగ్‌ మాఫియా నుంచి రవ్వలకొండను కాపాడాలని చంద్రబాబు కోరారు.

Updated Date - 2022-03-20T17:13:44+05:30 IST