ఈ నెల 29న నిమ్మకూరుకు చంద్రబాబు
ABN , First Publish Date - 2022-06-23T00:54:58+05:30 IST
అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఈ నెల 29న ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో బసచేయనున్నారు. గుడివాడలో మహానాడు నిర్వహణ అనంతరం ఆయన నిమ్మకూరుకు వెళ్తారు.
అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ నెల 29న ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో బసచేయనున్నారు. గుడివాడలో మహానాడు నిర్వహణ అనంతరం ఆయన నిమ్మకూరుకు వెళ్తారు. టీడీపీ నేతలు కృష్ణాజిల్లాలో మహానాడు నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. భారీ బహిరంగ సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని ఖరారు చేయాలని ఆయన క్యాడర్కు సూచించారు. వారు పలు ప్రాంతాలను ప్రతిపాదించగా.. అధిష్టానం త్వరలో ఒకదాన్ని ఖరారు చేయనుంది.