-
-
Home » Andhra Pradesh » Chandrababu tour-MRGS-AndhraPradesh
-
ఈ నెల 12 నుంచి కుప్పంలో Chandrababu పర్యటన
ABN , First Publish Date - 2022-05-06T15:29:16+05:30 IST
టీడీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుప్పంలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో చంద్రబాబునాయుడు
చిత్తూరు: టీడీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు పర్యటన చేయనున్నారు. శాంతిపురం, కుప్పం, రామకుప్పం, గుడుపల్లి మండలాల్లో టీడీపీ అధినేత పర్యటిస్తారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిర్వహిస్తున్న‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. అధినేత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.