వరద బాధితులకు చంద్రబాబు పరామర్శ

ABN , First Publish Date - 2022-07-19T23:03:58+05:30 IST

అమరావతి: ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వరద బాధితులను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈనెల 21న కోనసీమ

వరద బాధితులకు చంద్రబాబు పరామర్శ

అమరావతి:  ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వరద బాధితులను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు.  అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈనెల 21న కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలులో చంద్రబాబు పర్యటిస్తారు. 22వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంటలో వరద బాధితులను పరామర్శిస్తారు. 

Updated Date - 2022-07-19T23:03:58+05:30 IST