చంద్రబాబు కోలుకోవాలని పూజలు

ABN , First Publish Date - 2022-01-23T05:35:46+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచం ద్రబాబు నాయుడు కోలుకోవాలని శనివారం స్థానిక మరువ ఆంజనే యస్వామి దేవాలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేయిం చారు.

చంద్రబాబు కోలుకోవాలని పూజలు

కొత్తచెరువు, జనవరి 22: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచం ద్రబాబు నాయుడు,  జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేశ్‌లు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని శనివారం స్థానిక మరువ ఆంజనే యస్వామి దేవాలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేయిం చారు. ఈ సందర్భంగా 101 టెంకాయలను కొట్టి అనంతరం  ఆంజనే యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో పార్లమెంట్‌ అధికార ప్రతినిధి సాలక్కగారి శ్రీని వాసులు, మండల, టౌన్‌ కన్వీనర్‌లు రామక్రిష్ణ, ఒలిపి శ్రీనివాసులు, నాయకులు నాగేం ద్రప్రసాద్‌, గాజులచంద్ర, షర్పుద్దీన్‌, బోయరాజు, కురుబ నాగేంద్ర, సైకిల్‌షాపు బాబా,  కిరణ్‌, అభి, శంకర, తిప్పాచారీ, బైరవు డు, తిప్ప న్న, ఇరగంపల్లి సుబ్రమణ్యం పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T05:35:46+05:30 IST