-
-
Home » Andhra Pradesh » chandrababu ycp cm jagan-MRGS-AndhraPradesh
-
యూజీ, పీజీ కోర్సులను తీసేయడం దారుణం: chandrababu
ABN , First Publish Date - 2022-05-12T22:04:00+05:30 IST
యూజీ, పీజీ కోర్సులను తీసేయడం దారుణం: chandrababu
చిత్తూరు: యూజీ, పీజీ కోర్సులను తీసేయడం దారుణమని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వర్సిటీని నామరూపాలు లేకుండా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కొత్త కోర్సులు తేకుండా.. ఉన్న కోర్సులు తీసేస్తున్నారని ధ్వజమెత్తారు. వర్సిటీలో కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు.