సంకష్టహర చతుర్థి
ABN , First Publish Date - 2020-12-04T05:00:48+05:30 IST
సంకష్టహర చతుర్థి
షాద్నగర్: సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని గురువారం షాద్నగర్లోని శివమారుతీ గీతా అయ్యప్ప ఆలయ ప్రాంగణ గణపతి ఆలయంలో వినాయకసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్ష చేపట్టి గణనాథునికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రేటికల్ నందీశ్వర్, సమితి నాయకులు శ్రీకాంత్, ఆంజనేయులు, రఘుమారెడ్డి, యశ్వంత్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.