ఆరోగ్యకేంద్రం తనిఖీ

ABN , First Publish Date - 2021-10-26T05:02:20+05:30 IST

మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దుర్గాపురంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని డాక్ట ర్‌ సువర్ణ నయ్యద్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ బృందం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, సిబ్బంది పనితీరుపై ప్రజలతో సమీక్ష చేసి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

ఆరోగ్యకేంద్రం తనిఖీ
రికార్డులు పరిశీలిస్తున్న దృశ్యం

నందలూరు, అక్టోబరు25 : మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దుర్గాపురంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని డాక్ట ర్‌ సువర్ణ నయ్యద్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ బృందం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, సిబ్బంది పనితీరుపై ప్రజలతో సమీక్ష చేసి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సృజన, డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, విశ్రాంత సీహెచ్‌వో పిల్లి పిచ్చయ్య, పీహెచ్‌ఎన్‌ మేరీ, వైద్య సిబ్బంది హిమశంకరి, శివరాం, లక్షుమయ్య, అంజినమ్మ, శాంత, రామసుబ్బమ్మ, ఆశాలు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T05:02:20+05:30 IST