పురవీధుల్లో ఊరేగిన చెన్నకేశవుడు

ABN , First Publish Date - 2022-08-13T05:45:17+05:30 IST

స్థానిక చెన్నకేశవస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించారు.

పురవీధుల్లో ఊరేగిన చెన్నకేశవుడు
రథంపై ఊరేగుతున్న చెన్నకేశవుడు

ధర్మవరం, ఆగస్టు 12 : స్థానిక చెన్నకేశవస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం  సాయంత్రం పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. అన్నమయ్య సేవామండలి అధ్యక్షుడు పొరాళ్ల పుల్లయ్య ఆధ్వ ర్యంలో సభ్యులు అన్నమయ్య సంకీర్తనలు, భజనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన సుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడు కుండాచౌడయ్య, డైరెక్టర్‌లు పొరాళ్ల పద్మావతి పుల్లయ్య, అనసూయ, జగ్గా జయలక్ష్మి, సత్రశాల అశ్వత్థ, అజంతా కిష్ట పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:45:17+05:30 IST