Chidambaramలో స్వర్ణ చిత్రపటం
ABN , First Publish Date - 2022-07-20T17:02:57+05:30 IST
ప్రముఖ శైవక్షేత్రం చిదంబరం నటరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తుడు సమర్పించిన బంగారు పూత శివకామసుందరి సమేత నటరాజస్వామివారి
చెన్నై, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రం చిదంబరం నటరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తుడు సమర్పించిన బంగారు పూత శివకామసుందరి సమేత నటరాజస్వామివారి చిత్రపటాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వీఏ నటరాజన్ ఈ చిత్రపటాన్ని కుంభకోణంకు చెందిన ప్రముఖ శిల్పితో తయారు చేయించారు.