మిర్చి రైతులకు పరిహారం అందేలా కృషి : జీవీఎల్‌

ABN , First Publish Date - 2020-12-04T04:54:37+05:30 IST

తు ఫాన్‌ కారణంగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న మిర్చి రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని రాజ్య సభ సభ్యుడు జీవీఎల్‌ నరసిం హారావు అన్నారు.

మిర్చి రైతులకు పరిహారం అందేలా కృషి : జీవీఎల్‌
మాట్లాడుతున్న నరసింహారావు


అద్దంకి, డిసెంబరు 3 : తు ఫాన్‌ కారణంగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న మిర్చి రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని రాజ్య సభ సభ్యుడు జీవీఎల్‌ నరసిం హారావు అన్నారు. స్థానిక గీ తామందిరంలో జరుగుతున్న బీజేపీ నియోజకవర్గ శిక్షణ త రగతులకు  ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అభి వృద్ధి పనులతో దేశ కీర్తి ప్రతిష్టలు పెరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇసున్న నిధులు, పథకాలను వైసీపీ పాలకులు తమ పథకాలుగా చెప్పుకుంటున్నారని ఆ యన అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పి లుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి హరిప్రసాద్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T04:54:37+05:30 IST