చిత్తూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-03-07T14:50:17+05:30 IST

చిత్తూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

చిత్తూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

చిత్తూరు: జిల్లాలోని పీలేరు మండలం ఎంసీపాలెం దగ్గర దారుణ ఘటన చోటుచేసుకుంది. వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటేశ్వర్‌రెడ్డి (44)ని దుండగులు కత్తులతో నరికి చంపారు. మృతుడు కలికిరి మండలం నాయనిచెరువుపల్లి వాసిగా గుర్తించారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-03-07T14:50:17+05:30 IST