హంద్రీనీవా సాధన కోసం టీడీపీ పాదయాత్ర

ABN , First Publish Date - 2020-10-29T18:04:12+05:30 IST

హంద్రీ-నీవా సాధన కోసం టీడీపీ కార్యకర్తలు జిల్లాలోని శాంతిపురం మండలంలో హంద్రీనీవా

హంద్రీనీవా సాధన కోసం టీడీపీ పాదయాత్ర

చిత్తూరు: హంద్రీ-నీవా సాధన కోసం  టీడీపీ కార్యకర్తలు జిల్లాలోని శాంతిపురం మండలంలో  హంద్రీనీవా కాలువ పనుల వద్ద పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2020-10-29T18:04:12+05:30 IST