Chittoor: కాణిపాకం ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-01-01T17:57:34+05:30 IST

ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.

Chittoor: కాణిపాకం ఆలయానికి పోటెత్తిన భక్తులు

చిత్తూరు: ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయ నిర్వాహకులు, పోలీసుల చర్యలతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వీఐపీల సేవలో అధికారులు, పోలీసులు  తరిస్తుండటంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి పరిస్థితి ఉంది. దీంతో పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోతున్నారు. నిర్వహణ వైఫల్యంపై భక్తులు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-01-01T17:57:34+05:30 IST