చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందు మాయం
ABN , First Publish Date - 2022-03-19T14:44:26+05:30 IST
జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పసికందు మాయం కలకలం రేపుతోంది. మెటర్నిటీ వార్డులో గత రాత్రి పసికందును అదృశ్యమైంది.
చిత్తూరు: జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పసికందు మాయం కలకలం రేపుతోంది. మెటర్నిటీ వార్డులో గత రాత్రి పసికందును అదృశ్యమైంది. బిడ్డ మాయమైన కొత్త బెడ్ రూమ్లో ఓ మహిళపై తల్లి అనుమానాలు వ్యక్తం చేసింది. సంతపేటకు చెందిన రషీద్, సమాన దంపతులకు నాలుగు రోజుల క్రితం ఆడబిడ్డ జన్మించింది. అయితే గత రాత్రి పసికొందు అపహరణకు గురైంది. బిడ్డ మాయంపై పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.