చిత్తూరులో ఏనుగుల బీభత్సం..వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-05-09T16:12:44+05:30 IST
జిల్లాలోని పుత్తూరు కళ్యాణపురంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మామిడి తోటను ధ్వంసం చేశాయి. అంతేకాదు మామిడి తోటలో
చిత్తూరు: జిల్లాలోని పుత్తూరు కళ్యాణపురంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మామిడి తోటను ధ్వంసం చేశాయి. అంతేకాదు మామిడి తోటలో ఉన్న కాపలాదారుడిపై దాడి చేశాయి. ఏనుగుల దాడిలో కాపలాదారుడు చిన్నప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో స్థానికులు ఏనుగులను తరిమేందుకు బాణాసంచా కాల్చారు. ఏనుగుల బెడదను దూరం చేయాలని రైతులు కోరారు.