AP News.. చిత్తూరు జిల్లా: అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫారం దొంగల అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-03T18:13:27+05:30 IST

ముగ్గురు అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫారం దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

AP News.. చిత్తూరు జిల్లా: అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫారం దొంగల అరెస్ట్

చిత్తూరు జిల్లా (Chittoor Dist.): ముగ్గురు అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫారం (Interstate Transform) దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. వారి వద్ద నుంచి పది లక్షల రూపాయలు, మరో రూ. 10 లక్షలు విలువ చేసి 250 కిలోల రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు ఉపయోగించే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు తమిళనాడు (Tamilnadu) రాష్ట్రానికి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-09-03T18:13:27+05:30 IST