శిథిలావస్థకు చేరిన సినిమా థియేటర్‌ పైకప్పు ఊడదీస్తుండగా.. కాలు జారడంతో..

ABN , First Publish Date - 2020-12-02T16:05:20+05:30 IST

శిథిలావస్థకు చేరిన సినిమా థియేటర్‌ పైకప్పు ఊడదీస్తుండగా..

శిథిలావస్థకు చేరిన సినిమా థియేటర్‌ పైకప్పు ఊడదీస్తుండగా.. కాలు జారడంతో..

మోపిదేవి(కృష్ణా): శిథిలావస్థకు చేరిన సినిమా థియేటర్‌ పైకప్పు ఊడదీస్తుండగా, ప్రమాదవశాత్తు జారిపడి కార్మికుడు మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. గుడివాడకు చెందిన కమ్మంది సాంబశివరావు(28) రేకుల షెడ్డు ఊడదీసేందుకు కూలి పని నిమిత్తం ముగ్గురు వ్యక్తులతో మోపిదేవి వచ్చాడు. రోజువారీ మాదిరిగా రేకుల దించేందుకు పైకప్పుకు వెళ్లగా, రేకు విరిగి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.   

Updated Date - 2020-12-02T16:05:20+05:30 IST