దేశంలో 127.61 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN , First Publish Date - 2021-12-05T20:41:15+05:30 IST

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మంగా జరుగుతోంది.

దేశంలో 127.61 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

హైదరాబాద్: దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మంగా జరుగుతోంది. ఆదివారం నాటికి దేశంలోని 127.61 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్రఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 99,155గా వుంది. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1శాతం వుందని, గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,895 కేసులు నమోదయ్యాయి. కాగా దేశంలో గడిచిన 21 రోజుల్లో  రోజుల్లో వీక్లీ పాజిటివిటీ రేట్ 1శాతం (0.73శాతం)వుంది. మొత్తం రికవరీలు 3,40,60,774గా నమోవైంది. ఇప్పటి వరకూ మొత్తం 64.72 కోట్ల టెస్టులు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-05T20:41:15+05:30 IST