నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2021-12-26T02:20:10+05:30 IST

జిల్లాలోని తిరుమలగిరి (సాగర్) మండలం

నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ

నల్గొండ: జిల్లాలోని తిరుమలగిరి (సాగర్) మండలం బట్టువెంకన్న బావి తండాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ నాయక్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కృష్ణ నాయక్‌ని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి పరామర్శించారు. 

Updated Date - 2021-12-26T02:20:10+05:30 IST