తిరుమలలో మెట్టు మార్గాలు మూసివేత

ABN , First Publish Date - 2021-11-16T23:54:16+05:30 IST

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలిపిరి

తిరుమలలో మెట్టు మార్గాలు మూసివేత

తిరుమల: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను బుధవారం, గురువారం మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా నడకదారులను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-16T23:54:16+05:30 IST