పోడుభూమి సమస్యపై సీఎం ఉన్నతస్థాయి సమావేశం
ABN , First Publish Date - 2021-10-24T06:37:19+05:30 IST
పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం శని వారం ప్రగతిభవనంలో సీఎం కేసీఆర్ అధ్యక్షత న జరిగిన సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ హజరయ్యారు.
జిల్లా నుంచి హాజరైన మంత్రి అల్లోల, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఇతర అధికారులు
నిర్మల్ కల్చరల్, అక్టోబరు 23 : పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం శని వారం ప్రగతిభవనంలో సీఎం కేసీఆర్ అధ్యక్షత న జరిగిన సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ హజరయ్యారు. అటవీరక్షణ హరితహారం అంశా లపై సమావేశం జరిగింది. వీరితో పాటు మం త్రులు సత్యావతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్రెడ్డి, సంబంధిత శాఖల కార్యదర్శులు, డీఎఫ్వోలు, ఐటీడీఏ పీవోలు పాల్గొన్నారు.