సీఎం, హోం మంత్రి ఫొటోలు మార్ఫింగ్‌

ABN , First Publish Date - 2020-08-08T09:43:31+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌, హోం మంత్రి మహమూద్‌ అలీ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని

సీఎం, హోం మంత్రి ఫొటోలు మార్ఫింగ్‌

పోలీసులకు టీఆర్‌ఎస్‌ నేత ఫిర్యాదు 


చాదర్‌ఘాట్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌, హోం మంత్రి మహమూద్‌ అలీ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ నేత లాయక్‌అలీ చాదర్‌ఘాట్‌, మలక్‌పేట పోలీ్‌సస్టేషన్లలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి.. తదుపరి విచారణ నిమిత్తం కేసును సైబర్‌ క్రైమ్స్‌కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-08-08T09:43:31+05:30 IST