
అమరావతి: ఇంటింటికీ ఇంటర్నెట్పై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రతి పల్లెలో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కలిగించే కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సీఎం జగన్ సమావేశమై చర్చించనున్నారు.