ఏపీలో ‘జగనన్న పాలవెల్లువ’ పథకం ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-29T17:33:46+05:30 IST

రాష్ట్రం ప్రభుత్వం మరో పథకాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చింది.

ఏపీలో ‘జగనన్న పాలవెల్లువ’ పథకం ప్రారంభం

అమరావతి: రాష్ట్రం ప్రభుత్వం మరో పథకాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చింది. బుధవారం ఉదయం ‘‘జగనన్న పాలవెల్లువ’’  పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ  కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ అమలులోకి రానుందని తెలిపారు. పాలవెల్లువ ద్వారా రైతులకు మెరుగైన ధర అందించనున్నట్లు చెప్పారు. పాలు పోసే రైతులే అమూల్‌ సంస్థ ఓనర్స్‌ అని ప్రకటించారు. అమూల్‌కు పాలు పోయడం వల్ల రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-29T17:33:46+05:30 IST