
కడప: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు(ఆదివారం) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు ప్రైవేటు ఫ్రోగ్రామ్స్లలో సీఎం పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాష కమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం పుష్పగిరి రెటీనా ఐ ఇన్ స్టిట్యూ ట్ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
ఇవి కూడా చదవండి