గ్రూప్-డీ భవనాలు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

ABN , First Publish Date - 2022-06-26T21:52:39+05:30 IST

గ్రూప్-డీ భవనాలు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

గ్రూప్-డీ భవనాలు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

అమరావతిలో ఉద్యోగుల కోసం నిర్మించిన గ్రూప్-డీ భవనాలు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. అలాగే ఒక భవనాన్ని విట్ వర్సిటీకి లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2022-06-26T21:52:39+05:30 IST