శ్రీసత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న సీఎం Jagan

ABN , First Publish Date - 2022-06-14T16:18:54+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితం పుట్టపర్తి శ్రీసత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు.

శ్రీసత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న సీఎం Jagan

శ్రీ సత్యసాయి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) కాసేపటి క్రితం పుట్టపర్తి  శ్రీసత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో జగన్‌కు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, డీఐజీ రవి ప్రకాష్ ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో సీఎం జగన్ చెన్నేకొత్తపల్లికి చేరుకోనున్నారు. 

Updated Date - 2022-06-14T16:18:54+05:30 IST