శ్రీసత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న సీఎం Jagan
ABN , First Publish Date - 2022-06-14T16:18:54+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితం పుట్టపర్తి శ్రీసత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు.
శ్రీ సత్యసాయి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) కాసేపటి క్రితం పుట్టపర్తి శ్రీసత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో జగన్కు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, డీఐజీ రవి ప్రకాష్ ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో సీఎం జగన్ చెన్నేకొత్తపల్లికి చేరుకోనున్నారు.