గవర్నర్తో సీఎం జగన్ భేటీ
ABN , First Publish Date - 2022-06-06T23:38:43+05:30 IST
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం జగన్ భేటీ అయ్యారు. కోనసీమ అల్లర్లు, ఢిల్లీ పర్యటన, విశాఖ గ్యాస్ లీక్ అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం జగన్ భేటీ అయ్యారు. కోనసీమ అల్లర్లు, ఢిల్లీ పర్యటన, విశాఖ గ్యాస్ లీక్ అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి టీటీడీ ఆలయ ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా గవర్నర్ను జగన్ ఆహ్వానించనున్నారు. వెంకటపాలంలో రూ.40 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో టీటీడీ దేవాలయం నిర్మించింది