CM Jagan: తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం

ABN , First Publish Date - 2022-08-29T16:16:51+05:30 IST

: వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాతి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

CM Jagan: తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం

అమరావతి: వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాతి గిడుగు రామ్మూర్తి (Gidugu Rammurthy) జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ (AP CM) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు తెలుగు భాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారంటూ సీఎం జగన్ (YCP Chief) ట్వీట్ చేశారు. 



Updated Date - 2022-08-29T16:16:51+05:30 IST