సీఎం జగన్‌తో సజ్జల, బుగ్గన భేటీ

ABN , First Publish Date - 2021-12-17T16:52:27+05:30 IST

పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితో స‌ల‌హ‌దారు స‌జ్జ‌ల‌, మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి మ‌రోసారి భేటీ అయ్యారు.

సీఎం జగన్‌తో సజ్జల, బుగ్గన భేటీ

అమ‌రావ‌తి: పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితో స‌ల‌హ‌దారు స‌జ్జ‌ల‌, మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి మ‌రోసారి భేటీ అయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉద్యోగులు ఇచ్చిన డిమాండ్లపై నిన్న ఆయా సంఘాల‌తో చ‌ర్చ‌లు జరిపారు. ఆ  చ‌ర్చ‌ల సారాంశాన్ని సీఎంకు  స‌జ్జ‌ల, బుగ్గ‌న వివరించ‌నున్నారు. స‌మావేశం అనంత‌రం ఉద్యోగ‌ సంఘాల‌తో స‌ల‌హ‌దారు స‌జ్జ‌ల‌, మంత్రి బుగ్గ‌న‌ మ‌రోసారి భేటీ కానున్నారు. 

Updated Date - 2021-12-17T16:52:27+05:30 IST