మహావీరుడు బోధనలతో సమాజాన్ని చైతన్యం చేశారు: కేసీఆర్
ABN , First Publish Date - 2022-04-15T00:22:10+05:30 IST
జైనుల ఆరాధ్యదైవం మహావీరుడు తన బోధనలతో సమాజాన్ని చైతన్య పరిచారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.
హైదరాబాద్: జైనుల ఆరాధ్యదైవం మహావీరుడు తన బోధనలతో సమాజాన్ని చైతన్య పరిచారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. గురువారం వర్ధమాన మహానీరుని జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ శుభా కాంఓలు తెలిపారు. మహావీరుడు తన బోధనలతో భారతీయ సమాజానికి సరికొత్త జవసత్వాలను అందించాడని అన్నారు. క్రమశిఓణతో కూడిన జీవనానికి వర్ధమాన మహావీరుని ప్రవచనాలు ఎంగానో దోహదపడతాయని అన్నారు.