అంబేద్కర్ కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-04-14T22:52:46+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131 జయంతిని పురస్కరించుకుని గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు.

అంబేద్కర్ కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131 జయంతిని పురస్కరించుకుని గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, నవీన్ రావు, ఎమ్మెల్యే మాధవరం క`ష్ణా రావు, సీఎం సెక్రకటరీ రాజశేఖర్ రెడ్డి, ఓఎస్డీ దేశ పతి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్, సీఎంవో అధికారులు తదితరులుపాల్గొన్నారు. 

Updated Date - 2022-04-14T22:52:46+05:30 IST