పద్మావతి అమ్మవారి సేవలో సీఎం సతీమణి
ABN , First Publish Date - 2022-04-15T16:00:38+05:30 IST
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని గురువారం రాత్రి తమిళనాడు సీఎం స్టాలిన్ సతీమణి దుర్గ దర్శించుకున్నారు. అనంతరం ఆమెను వేదపండితులు
తిరుచానూరు(చెన్నై): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని గురువారం రాత్రి తమిళనాడు సీఎం స్టాలిన్ సతీమణి దుర్గ దర్శించుకున్నారు. అనంతరం ఆమెను వేదపండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు జయకుమార్, వీఐ మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.