సీఎమ్ఆర్ను త్వరగా పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2022-01-26T06:42:41+05:30 IST
సీమ్ఆర్ రైస్ త్వతరిగ తిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారా యణ సంబంధిత అధికారు లు, మిల్లర్లను సూచించారు.
- అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
పెద్దపల్లిటౌన్, జనవరి 25: సీమ్ఆర్ రైస్ త్వతరిగ తిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారా యణ సంబంధిత అధికారు లు, మిల్లర్లను సూచించారు. మంగళవారం టెలీ కాన్ఫ రెన్సూ నిర్వహించిన అనం తరం మాట్లాడారు. 2019-20 సీజన్కు సంబంధించిన రైస్ డెలివరి చేయాల్సిన మిల్లర్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. సీఎమ్ఆర్ మొదలుపెట్టని రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి, ఆయా మిల్లర్లపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అలాగే 2020-21, 2021-22 సీజన్లకు సంబంధిం చి సన్న బియ్యం, సీఎమ్ఆర్ మిల్లర్లు వెంటనే మిల్లింగ్ చేసి అందజేయాలని ఆదే శించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైయ్ కమిషనర్ అనీల్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.