సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయండి

ABN , First Publish Date - 2021-10-24T05:47:37+05:30 IST

సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అలసత్వం పనికిరాదని కొత్తపేట షాదీఖానాలోని సచివాలయ సిబ్బందికి కలెక్టర్‌ నివాస్‌, నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌లు సూచించారు.

సంక్షేమ పథకాలను   ప్రజలకు చేరువ చేయండి

సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయండి

 కలెక్టర్‌, కమిషనర్‌ సూచన

 వన్‌టౌన్‌, అక్టోబరు 23: సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అలసత్వం పనికిరాదని కొత్తపేట షాదీఖానాలోని సచివాలయ సిబ్బందికి కలెక్టర్‌ నివాస్‌, నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌లు సూచించారు. సచివాలయాన్ని శనివారం సంయుక్తంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడిన అధికారులు పథకాల వివరాలను డిస్‌ప్లే బోర్డులలో  ఏర్పాటు చేయాలన్నారు.  అధికారుల వెంట 53, 52 డివిజన్ల కార్పొరేటర్లు మహదేవ్‌ అప్పాజీ, ఉమ్మడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T05:47:37+05:30 IST