గిర్ధావర్పై కలెక్టర్కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-05-07T05:36:21+05:30 IST
మండలంలోని దేవునిపల్లి గ్రామ శివారులో సర్వే నంబరు 95లో 4-36 విస్తీర్ణం భూమి ఉంది.
ఎల్లారెడ్డి, మే 6: మండలంలోని దేవునిపల్లి గ్రామ శివారులో సర్వే నంబరు 95లో 4-36 విస్తీర్ణం భూమి ఉంది. దానికి సంబంధించిన సర్వే చేయకుండానే తెల్ల కాగితాలపై గ్రామస్థులను బెదిరించి సంతకాలు తీసుకు న్నారని ఆరోపిస్తూ, గిర్ధావర్పై చర్యలు తీసుకోవాలని రైతులు నాగం సురేందర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.