ఎంపీడీవో కార్యాలయం ఎదుట వైసీపీ నాయకుల ఆందోళన
ABN , First Publish Date - 2021-09-15T03:01:07+05:30 IST
జిల్లాలోని రొద్దం ఎంపీడీవో కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు
అనంతపురం: జిల్లాలోని రొద్దం ఎంపీడీవో కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు ఆందోళన చేసారు. బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ అధికారులను వైసీపీ నాయకులు నిలదీసారు. బిల్లులు ఇచ్చేవరకు ఎంపీడీవో కార్యాలయంలో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.