నిఖత్ జరీన్కు అభినందనలు: Pocharam
ABN , First Publish Date - 2022-05-20T15:16:33+05:30 IST
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్లో షిప్లో స్వర్ణం గెలిచిన నిఖత్ జరీన్కు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
నిజామాబాద్: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్లో షిప్లో స్వర్ణం గెలిచిన నిఖత్ జరీన్కు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో 52 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నిజామాబాద్ ముద్దుబిడ్డ, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్కు అభినందనలు’’ అంటూ స్పీకర్ తెలిపారు.