కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడి హత్య

ABN , First Publish Date - 2020-08-08T17:13:53+05:30 IST

మహబూబాబాద్: భూతగాదాల కారణంగా వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడి హత్య

మహబూబాబాద్: భూతగాదాల కారణంగా వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం విలేజీ గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎలగలబోయిన వెంకన్న తన సోదరుడి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. అన్నదమ్ముల మధ్య భూతగాదాలే హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-08T17:13:53+05:30 IST