HYD: ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ వరి దీక్ష ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-27T17:56:16+05:30 IST

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ వరి దీక్ష ప్రారంభమైంది.

HYD: ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ వరి దీక్ష ప్రారంభం

హైదరాబాద్: ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ వరి దీక్ష శనివారం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మెడలో  సీనియర్ నేత వి హనుమంతరావు ఆకుపచ్చ కండువావేసి దీక్షను ప్రారంభించారు. రేవంత్ రెడ్డి, వి.హెచ్, సీతక్క, చిన్నారెడ్డి, కోదండ రెడ్డి, మల్లు రవి, కాంగ్రెస్ ముఖ్య నేతలు దీక్షలో కూర్చున్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. 

Updated Date - 2021-11-27T17:56:16+05:30 IST