తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-07-17T13:35:43+05:30 IST

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 84,885 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.  41,211 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2022-07-17T13:35:43+05:30 IST