మండల్ విగ్రహ ఏర్పాటుకు సహకరించండి
ABN , First Publish Date - 2022-10-02T05:50:22+05:30 IST
బీసీల రిజర్వేషన్ కోసం అలు పెరగని పోరాటం చేసిన యోధుడు బీపీ మండల్ విగ్రహ ఏర్పా టుకు సహకరించాలని కోరుతూ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. మారేష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబి రాణితో కలిసి మంత్రి జోగి రమేష్ను శనివారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించినట్లు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
మండల్ విగ్రహ ఏర్పాటుకు సహకరించండి
మంత్రి రమేష్కు బీసీ నేతల వినతి
పటమట, అక్టో బరు 1 : బీసీల రిజర్వేషన్ కోసం అలు పెరగని పోరాటం చేసిన యోధుడు బీపీ మండల్ విగ్రహ ఏర్పా టుకు సహకరించాలని కోరుతూ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. మారేష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబి రాణితో కలిసి మంత్రి జోగి రమేష్ను శనివారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించినట్లు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. బీపీ మండల్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. బీసీ సంఘం రాష్ట్ర ప్రఽధాన కార్యదర్శి కాగిత అజయ్, నాయకులు పాల్గొన్నారు.