తిమ్మాపురం కస్తూర్బా స్కూల్లో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-04-21T21:15:40+05:30 IST
తిమ్మాపురం కస్తూర్బా స్కూల్లో కరోనా కలకలం
కర్నూలు: జిల్లాలోని మహానంది తిమ్మాపురం కస్తూర్బా స్కూల్లో కరోనా కలకలం రేగింది. 38 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. స్కూల్స్ సెలవు ఇవ్వడంతో విద్యార్దులు సొంత గ్రామాలకు వెళ్లారు. దాంతో తిమ్మాపురం గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.