భద్రాద్రిలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-12-02T21:16:15+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు బయటపడ్డాయి. జూలూరుపాడు

భద్రాద్రిలో కరోనా కలకలం

 భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో కరోనా కేసులు బయటపడ్డాయి. జూలూరుపాడు కస్తూరిబా కళాశాలలో నలుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మిగితా వారికి పరీక్షలను వైద్య శాఖ సిబ్బంది నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు బయటపడడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  




Updated Date - 2021-12-02T21:16:15+05:30 IST