భారత్‌లో కొత్తగా 7,145 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-12-18T16:02:14+05:30 IST

భారత్‌లో కొత్తగా 7,145 కరోనా కేసులు నమోదు అవగా... 289 మంది మరణించారు.

భారత్‌లో కొత్తగా 7,145 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 7,145 కరోనా కేసులు నమోదు అవగా... 289 మంది మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 4,77,158 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ప్రస్తుతం 84,565 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 136 కోట్లకుపైగా కరోనా టీకాల పంపిణీ జరిగింది. 

Updated Date - 2021-12-18T16:02:14+05:30 IST